Friday 1st May 2026
12:07:03 PM
Home > తాజా > స్వామి మాలలో దర్గాకు రాం చరణ్..ఉపాసన పోస్ట్ వైరల్

స్వామి మాలలో దర్గాకు రాం చరణ్..ఉపాసన పోస్ట్ వైరల్

Upasana Defends Ram Charan Dargah Visit | గ్లోబల్ స్టార్ రాంచరణ్ ( Global Star Ram Charan ) ఇటీవల కడప దర్గాకు వెళ్లిన విషయం తెల్సిందే.

అయ్యప్ప స్వామి మాలలో ఉన్న ఆయన కడప దర్గాలో నిర్వహించిన 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అయితే స్వామి మాలలో ఉండి దర్గాకు వెళ్లడం పట్ల పలువురు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో రాం చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ( Upasana Konidela ) కీలక వ్యాఖ్యలు చేశారు.

‘విశ్వాసం అనేది ఏకం చేస్తుంది. విడదీయదు. భారతీయులుగా, మనం దైవానికి సంబంధించిన అన్ని మార్గాలను గౌరవిస్తాము. మన బలం ఐక్యతలోనే ఉంది. #OneNationOneSpirit #jaihind
రామ్ చరణ్ ఎల్లప్పుడూ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తారు ‘ అంటూ ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions