Thursday 5th June 2025
12:07:03 PM
Home > తాజా > హైడ్రా నోటీసులపై స్పందించిన సీఎం సోదరుడు.. ఏమన్నారంటే!

హైడ్రా నోటీసులపై స్పందించిన సీఎం సోదరుడు.. ఏమన్నారంటే!

Anumula Tirupati Reddy | హైదరాబాద్ లో చెరువుల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూలగొడుతున్న హైడ్రా (Hydra) సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సోదరుడికి కూడా నోటీసులు ఇచ్చింది. అమర్ కో ఆపరేటివ్ సొసైటీ (Amar Co-Operative Society) లో ఉంటున్న తిరుపతిరెడ్డి (Anumula Tirupati Reddy) ఇంటితోపాటు ఆఫీస్ కూడా FTL జోన్‌లోనే ఉందని నోటీసుల్లో పేర్కొన్నారు. 30 రోజుల్లోగా ఆ అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో హైడ్రా నోటీసులపై స్పందించారు తిరుపతి రెడ్డి. 2015లో అమర్‌సొసైటీలో తన నివాసాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు సమయంలో ఆ ఇల్లు ఎఫ్‌టీఎల్‌లో ఉందనే విషయం తనకు తెలియదన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు.

You may also like
pawan kalyan
‘ఆరోజు సంక్రాంతి – ‌దీపావళి కలిపి జరుపుకోండి’
cm revanth
ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్స్: సీఎం రేవంత్
bandi sanjay
‘చార్ పత్తా ఆట..’ కవిత వ్యవహారంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్!
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున-అమల.. కారణమేంటంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions