Wednesday 4th March 2026
12:07:03 PM
Home > తాజా > దువ్వాడ శ్రీనివాస్ కు షాకిచ్చిన పార్టీ అధిష్టానం..!

దువ్వాడ శ్రీనివాస్ కు షాకిచ్చిన పార్టీ అధిష్టానం..!

duvvada srinivas

Shock To Duvvada Srinivas | ఇటీవల కుటుంబ వివాదాలతో రచ్చకెక్కిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas)కు పార్టీ అధిష్టానం షాకిచ్చింది. టెక్కలి (Tekkali) నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి బాధ్యతల నుండి ఆయనను (YSRCP) పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (YS Jagan) తప్పించించారు. ఆయన స్థానంలో పేరాడ తిలక్ (Perada Tilak) ను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు.

అంతేకాకుండా  జగన్ పార్టీలో కీలక మార్పులు.. చేర్పులు చేపట్టారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి (Gadikota Srikanth Reddy), మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి (Vemapalli Sathish Reddy), మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి (Chevireddy Bhaskar Reddy) లను నియమించారు. 

ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి మాజీ మంత్రి ఆళ్ల నాని (Alla Nani) ఇటీవల రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానంలో కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (Dulam Nageswar rao)ను నియమించారు. అలానే వైసీపీ అనుబంధ విభాగాల్లోనూ మార్పులు చేసింది.  

You may also like
ttd
తిరుమల క్యూ లైన్ లో ఫైట్..స్పందించిన టీటీడీ!
ys jagan
మీ తండ్రి వారసత్వాన్ని తాకట్టు పెట్టకండి.. వైఎస్ జగన్ కు యూత్ కాంగ్రెస్ కౌంటర్!
bandla ganesh completes his padayatra to tirumala
23 రోజులు 500 కి.మీ.. ముగిసిన బండ్ల గణేశ్ పాదయాత్ర!
రాముడి గుడి కడితే మీరు ఒక ట్వీట్ అయినా చేశారా జగన్: నాగబాబు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions