Sunday 8th June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వరద బాధితులకు అండగా జూనియర్ ఎన్టీఆర్

వరద బాధితులకు అండగా జూనియర్ ఎన్టీఆర్

Jr. NTR Donates Rs. 1 Crore For AP And Telangana | ఉభయ తెలుగురాష్ట్రాల్లో ( Telugu States ) అకాల వర్షాల కారణంగా వచ్చిన వరదలు భీభస్తం సృష్టిస్తున్నాయి. ఏపీలోని విజయవాడ ( Vijayawada ), తెలంగాణలోని ఖమ్మం ( Khammam ) ప్రాంతాల్లో వరదలు ప్రళయం సృష్టించాయి.

ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ( Jr. NTR ) ముందుకొచ్చారు.

‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 lakhs విరాళం గా ప్రకటిస్తున్నాను ‘ అని ఎన్టీఆర్ తెలిపారు.

You may also like
‘ఉక్కపోత నుండి ఉపశమనం..నగరంలో వర్షం’
Hydrabad Rains
తెలంగాణకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!
children
వరద బాధితులకు స్కూలు విద్యార్థుల విరాళం!
nimmala ramanaidu
ప్రకాశం బ్యారేజీకి హాని తలపెట్టాలని వైసీపీ కుట్ర: మంత్రి నిమ్మల

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions