Wednesday 30th April 2025
12:07:03 PM
Home > తాజా > చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం.. ఎప్పటినుండంటే!

చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం.. ఎప్పటినుండంటే!

fish prasadam

Fish Prasadam | హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (Nampally Exhibition Grounds) లో ఏటా చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్న విషయం తెల్సిందే.

ఈ చేప ప్రసాదం తినడం ద్వారా ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

ఈ క్రమంలో ఈ ఏడాది కూడా చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించినున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బత్తిని కుటుంబ సభ్యులు మాట్లాడారు.

ఈ సందర్భంగా జూన్ 8 ఉదయం 11 గంటల నుండి మొదలు జూన్ 9 ఉదయం 11 గంటల వరకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.

You may also like
asaduddin owaisi
పాకిస్తాన్ కు అసదుద్దీన్ ఓవైసీ స్ట్రాంగ్ వార్నింగ్!
tgsrtc
నిజాయతీ చాటుకున్న కండక్టర్ కు సన్మానం!
cm revanth reddy
కేసీఆర్ ప్రసంగంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే!
భారత్ – పాక్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions