Sunday 8th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘జమ్మూలో పర్యాటకులపై ఉగ్రదాడి’

‘జమ్మూలో పర్యాటకులపై ఉగ్రదాడి’

Terror Attack In Jammu And Kashmir’s Pahalgam | జమ్మూకశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు అమాయకులపై దాడులకు పాల్పడ్డారు.

అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులే లక్ష్యంగా ముష్కరులు దాడులకు పాల్పడ్డారు. మినీ స్విట్జర్లాండ్ గా పేర్కొనే పహల్గామ్ లోని బైసరన్ ప్రాంతంలో ఉగ్రవాదుల కాల్పుల మూలంగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బుల్లెట్ల గాయాల కారణంగా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన, లేదా గుర్రాలపై మాత్రమే వెళ్ళాలి. మరోవైపు బైసరన్ లో కాల్పుల శబ్దం విన్న భద్రతా దళాలు వెంటనే ఘటనాస్థలికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

You may also like
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!
BJP Kishan REddy
సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ!
ssc hall tickes on whatsapp
WhatsApp ద్వారా SSC హాల్ టికెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండిలా!
వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాలు: మంత్రి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions