Monday 16th March 2026
12:07:03 PM
Home > క్రీడలు > రోహిత్ శర్మ కోసం రూ.50 కోట్లు పక్కన పెట్టుకున్న రెండు టీంలు!

రోహిత్ శర్మ కోసం రూ.50 కోట్లు పక్కన పెట్టుకున్న రెండు టీంలు!

rohith sharma

Rohith Sharma | హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohith Sharma) కు సంబంధించి ఓ వార్త తెగ వైరల్ గా మారింది. ఐపీఎల్ 2025 (IPL 2025) మెగా ఆక్షన్ (ipl auction) లోకి రోహిత్ శర్మ వస్తే, అతన్ని దక్కించుకునేందుకు రెండు ఐపీఎల్ టీంలు ఏకంగా రూ.50 కోట్లు పక్కనపెట్టుకున్నట్లు కథనాలు వస్తున్నాయి.

ఇదే జరిగితే ఐపీఎల్ హిస్టరీలోనే రోహిత్ సరికొత్త రికార్డ్ ను సృష్టించనున్నారు. రోహిత్ ను దక్కించుకునేందుకు ఢిల్లీ కాపీటల్స్ (Delhi Capitals), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Gaints) పెద్దమొత్తంలో పర్స్ మనీ ని సేవ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ తొలి సీజన్ నుండి ఢిల్లీ, గత మూడు సీజన్ లనుండి లక్నో టీంలు ఆడుతున్నా, ఇప్పటికీ ఒక్క ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఒక మంచి కెప్టెన్ కోసం రెండు టీంలు ఎదురుచూస్తున్నాయి. ఐపీఎల్ లో రోహిత్ శర్మకు అద్భుత రికార్డ్ ఉంది, ముంబై కి 5 ట్రోఫీలు అందించిన ఘనత హిట్ మ్యాన్ ది.

You may also like
రూ.131 కోట్ల నజరానా.. ఒక్కో ఆటగాడికి ఎంతంటే!
ipl 2026 update
IPL 2026: పంజాబ్ తో కాదు.. ఆర్సీబీ తొలి సమరం ఏ జట్టుతో అంటే!
RCB shares an emotional post
ఆ దుర్ఘటనపై వీడిన మౌనం.. ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఆర్సీబీ ఎమోషనల్ పోస్ట్!
‘పహల్గాం ఉగ్రవాదుల్ని పట్టుకోలేదు..అప్పుడే పాక్ తో మ్యాచులా?’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions