‘పిఠాపురంలో దళితులపై గ్రామ బహిష్కరణ’
Pitapuram News Latest | పిఠాపురం నియోజకవర్గంలో దళితులను గ్రామ బహిష్కరణ చేశారంటూ వస్తున్న కథనాలు కలకలం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే పిఠాపురం మండలం మల్లం గ్రామంలో దళితుల సామాజిక... Read More
‘మీ ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది’
Cm Chandrababu Birthday News | పుట్టినరోజున అభిమానులు, నాయకులు అందించిన శుభాకాంక్షలు, చూపించిన అభిమానం, ఆప్యాయతతో తన మనసు ఉప్పొంగిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పటివరకు సాగిన ప్రయాణంలో తనకు... Read More
‘తాత ఎన్టీఆర్ కల..మనవడు లోకేష్ నెరవేర్చాడు’
Nara Lokesh News | మంత్రి నారా లోకేష్ ఆదివారం సొంత నియోజకవర్గం మంగళగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా ‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పేదలకు రూ.వెయ్యి... Read More
‘అనకాపల్లి ఘటన..హోంమంత్రితో ఫోన్లో మాట్లాడిన సీఎం’
Explosion at fireworks manufacturing unit in Anakapalle | అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం సంభవించిన పేలుడు ఘటనలో ఇప్పటివరకు ఎనమిది... Read More
‘అప్పుడే పాలన అర్ధవంతం అనిపిస్తుంది’
Cm Chandrababu News Latest | క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య తిరుగుతూ వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటూ ఉండటం… వాటిని దృష్టిలో పెట్టుకుని తగిన కార్యక్రమాలు రూపొందించుకున్నప్పుడే పాలన... Read More
‘రాజులం బాబు రాజులం..నీ కోసం తిలక్ కోసం వచ్చాము’
MI Bowler Satyanarayana Raju News | రాజులం బాబు రాజులం..ఈస్టు వెస్టు రాజులం నిన్నూ, తిలక్ వర్మ కోసం మ్యాచ్ చూడడానికి వచ్చాము అంటూ జరిగే సంభాషణకు సంబంధించిన... Read More
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కుమారుడికి గాయాలు!
Pawan Kalyan Son | ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం (AP Deputy CM) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తనయుడు సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు.... Read More
‘నా జీవితం ఎందరికో గుణపాఠం..శ్రీరెడ్డి కీలక వ్యాఖ్యలు’
Sri Reddy News Latest | నటి శ్రీరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకనుండి తాను వివాదాలకు దూరంగా ప్రశాంతంగా జీవించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. తన జీవితం నిత్య... Read More
‘ఆక్వారంగాన్ని దోచుకుంటుంటే..చంద్రబాబు నిద్రపోతున్నారా’
Ys Jagan Latest News | ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఫైర్ అయ్యారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా?... Read More
‘కూటమి పాలనలో శ్రీవారికే నిదుర కరువైంది’
RK Roja News Latest | కూటమి ప్రభుత్వంలో తిరుమల శ్రీవారికే నిదుర కరువైందని విమర్శించారు మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా. రోజుకు 23 గంటలకు పైగా దర్శనాలు... Read More










