కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షల పందెం వేసా…ఏపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..!
Balineni Srinivas Reddy News| సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ( YCP ) నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ( Balineni Srinivas Reddy ).... Read More
మహిళకు డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చిన కండక్టర్..స్పందించిన సజ్జనర్..!|
Tsrtc Free Ride For Women| తెలంగాణ ( Telangana ) నూతన ప్రభుత్వం డిసెంబర్ 9 నుండి ఆర్టీసీ ( RTC ) బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా... Read More
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!|
Minister Komatireddy Venkatreddy| రోడ్లు మరియు భవనాల ( R & B ) శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు నల్గొండ ( Nalgonda ) ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి... Read More
రెండు గ్యారంటీలు ప్రారంభించిన సమయంలో రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందజేత
-గత మార్చిలో మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 50 కిలోల విభాగలో స్వర్ణ పథకం సాధించిన జరీన్-ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలలో ఆమెకు ఇది రెండో పథకంబాక్సర్ నిఖత్ జరీన్కు... Read More
శాసన సభ సంప్రదాయాన్ని కాలరాసిందంటూ ప్రభుత్వంపై మండిపాటు-కిషన్ రెడ్డి
-తుమ్మితే ఊడిపోయే ముక్కులా ప్రభుత్వం ఉందన్న బీజేపీ తెలంగాణ చీఫ్-అందుకే మజ్లిస్ పార్టీని మచ్చిక చేసుకుంటున్నారని ఆరోపణ-ఒవైసీకి ప్రొటెం స్పీకర్ పదవి ఇవ్వడం వెనకున్న ఉద్దేశం ఇదేనని విమర్శ తెలంగాణలో... Read More
వాకర్ ఆధారంగా నడక ప్రాక్టీస్ చేస్తున్న మాజీ సీఎం
–ఫామ్ హౌస్ లో కాలు జారి పడ్డ కేసీఆర్-ఆపరేషన్ నిర్వహించిన యశోదా ఆసుపత్రి వైద్యులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తుంటి ఎముక ఫ్రాక్చర్... Read More
సంగారెడ్డిలో డ్రగ్ మాఫియా గుట్టురట్టు.. 14 కిలోల అల్ప్రాజోలం పట్టివేత
సంగారెడ్డి జిల్లాలోడ్రగ్ మాఫియా గుట్టురట్టయింది. జిల్లాలోని జిన్నారంలో యాంటీ నార్కోటిక్ పోలీసులు-సంగారెడ్డి జిల్లా పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిన్నారంలోని ఓ పాడుబడ్డ పరిశ్రమల్లో డగ్స్ తయారు... Read More
పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలు
ముంబై: ధరల్ని అదుపు చేయడమే తమ ప్రాధాన్యం అయినందున, ఇప్పట్లో వడ్డీ రేట్లు తగ్గించే యోచన లేదని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కుండబద్దలు కొట్టారు. శుక్రవారం ఆర్బీఐ పాలసీ... Read More
ఓ అమ్మ.. అరుదైన పోరాటం
తన బిడ్డకు వచ్చింది సాధారణ రుగ్మత కాదనీ.. లక్షల మందిలో ఒక్కరికి దాపురించే అరుదైన వ్యాధి అనీ, దానికి వైద్యమే లేదనీ తెలిసినా ఆ తల్లి వెనక్కి తగ్గలేదు. ప్రయత్నాన్ని... Read More
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లాలూ ప్రసాద్ యాదవ్
-ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్యాదవ్-శనివారం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కున్నారు.ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్యాదవ్ శనివారం తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కున్నారు. రాత్రి... Read More










