కవితతో చింతమడక వాసుల భేటీ
Kavitha Kalvakuntla News | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో, బీఆరెస్ అధినేత కేసీఆర్ స్వగ్రామం అయిన చింతమడక గ్రామానికి చెందిన పలువురు గ్రామస్థులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా... Read More
మ్యాన్హోల్ లో పడిన చిన్నారి..కేటీఆర్ కన్నెర్ర
KTR News Latest | హైదరాబాద్ పాతబస్తీలో తెరిచి ఉన్న మ్యాన్హోల్ లో ఓ ఐదేళ్ల చిన్నారి పడిన ఘటన కలకలం రేపింది. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పినా అధికారుల నిర్లక్ష్యం... Read More
అమ్మవారికి రూ.4 కోట్ల ఆభరణాలు అందజేసిన ఇళయరాజా
Ilaiyaraaja Gifts Rs.4 Crore Diamond Crown To Goddess Mookambika Of Karnataka | దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా కర్ణాటకలోని కొల్లూరు క్షేత్రంలో కొలువైన మూకాంబిక అమ్మవారి... Read More
‘నా తనయుడు రాజారెడ్డే వైఎస్సార్ వారసుడు’
YS Sharmila News | తన కుమారుడు రాజారెడ్డే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు అని పేర్కొన్నారు ఏపీ కాంగ్రెస్ ఛీఫ్ వైఎస్ షర్మిల. తన కుమారుడు... Read More
ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
C. P. Radhakrishnan takes oath as 15th Vice-President of India | దేశ 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.... Read More
నారా లోకేశ్ పర్యవేక్షణ..ఏపీకి నేపాల్ లో చిక్కుకున్న వారు
Telugu people airlifted from Nepal | ప్రభుత్వ అవినీతి, అక్రమాలకు మరియు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నేపాల్ లో యువత తిరగబడిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వాధినేతలు... Read More
‘ఆ కుటుంబాల సంక్షేమం కోసం రూ.5 కోట్లు’
Deputy Cm Pawan Kalyan News | జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. అడవులను, వన్యప్రాణులను కాపాడే క్రమంలో... Read More
మ్యాన్హోల్ పడిన చిన్నారి..రక్షించిన మహిళ
Hyderabad school girl falls into open manhole in Yakutpura | హైదరాబాద్ పాతబస్తీలో ఓ చిన్నారి మ్యాన్హోల్ పడిపోయింది. ఇది గమనించిన ఓ మహిళ తక్షణమే స్పందించి... Read More
లాభాల్లో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్..సీఎం హర్షం
CM Revanth Reddy News | దేశంలోనే తొలిసారి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో పెట్రోల్ బంక్ ఏర్పాటైన విషయం తెల్సిందే. దీనిని ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి రేవంత్... Read More
రూ.100 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా
HYDRAA News Latest | రూ.100 కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని కూకట్పల్లిలో సర్వే నంబరు... Read More









