Sunday 1st June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ప్రభుత్వానికి నాలుగు అంబులెన్సులు..సీఎం బాబును కలిసిన సోనూసూద్

ప్రభుత్వానికి నాలుగు అంబులెన్సులు..సీఎం బాబును కలిసిన సోనూసూద్

Actor Sonusood Meets Cm Chandrababu | నటుడు సోనూసూద్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ ద్వారా సోనూ సూద్‌ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 అంబులెన్స్ లను అందించారు.

ఈ సందర్భంగా సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని నటుడు కలిశారు. అనంతరం అంబులెన్సులను ప్రభుత్వానికి అప్పగించారు. వీటిని సీఎం ప్రారంభించారు.

ఈ క్రమంలో సోనూసూద్ ను చంద్రబాబు అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని… ఈ ఆశయంలో ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు సోనూసూద్ కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు చెప్పారు.

You may also like
og movie update
Pawan Kalyan OG సినిమాలో టాలీవుడ్ హీరో కాబోయే భార్య కీలక పాత్ర!
gaddar film awards
గద్దర్ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం..ఉత్తమ నటుడు ఎవరంటే!
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions