Monday 12th May 2025
12:07:03 PM
Home > తాజా > మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ

మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ

Ponnala Lakshmaiah News | మాజీ మంత్రి, బీఆరెస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇంట్లోకి చొరబడిన దొంగలు రూ.లక్షన్నర నగదుతో పాటు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై పొన్నాల లక్ష్మయ్య సతీమణి అరుణదేవి ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

You may also like
మృణాల్ ఠాకూర్ తో పెళ్లి..స్పందించిన నటుడు
‘ఆడవారి సింధూరాన్ని తుడిచారు..అందుకే’
‘మురళీనాయక్ లాంటి వీరులను కన్న తల్లులకు మదర్స్ డే అంకితం’
‘ఆపరేషన్ సింధూర్’ కొనసాగుతుంది..IAF కీలక ప్రకటన

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions