Wednesday 18th March 2026
12:07:03 PM
Home > తాజా > మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ

మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ

Ponnala Lakshmaiah News | మాజీ మంత్రి, బీఆరెస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇంట్లోకి చొరబడిన దొంగలు రూ.లక్షన్నర నగదుతో పాటు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై పొన్నాల లక్ష్మయ్య సతీమణి అరుణదేవి ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions