Friday 30th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అర్ధరాత్రి ప్రధాని మోదీ ఆకస్మిక తనిఖీ!

అర్ధరాత్రి ప్రధాని మోదీ ఆకస్మిక తనిఖీ!

pm modi midnight inspection

Modi Midnight Inspection | ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) గురువారం అర్ధరాత్రి ఆకస్మికంగా అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాని గురువారం అర్ధరాత్రి సొంత నియోజకవర్గం అయిన వారణాసికి (Varanasi) చేరుకున్నారు.

అనంతరం నూతనంగా నిర్మించిన శివ్ పూర్- ఫుల్వారియా- లహార్ తర మర్గ్ ను తనిఖీ చేశారు. రూ.360 కోట్లతో నిర్మించిన ఈ  మార్గ్ ను ఇటీవలే ప్రారంభించారు.

దక్షిణ వారణాసి ప్రజలకు ఈ మార్గ్ ఎంతో ఉపయోగపడుతుందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ప్రధాని. మోదీ వెంట ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కూడా ఉన్నారు. కాగా దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

You may also like
rs 9 lakh fine for indian railways
రైలు ఆలస్యంతో నీట్ ఎగ్జామ్ కు గైర్హాజరు.. రైల్వేపై రూ. 9 లక్షల జరిమానా!
12 Bikes Skid on a road Within Minutes in uttar pradesh
ఈ రోడ్డుకు ఏమైంది..జారిపడుతున్న బైకులు!
loco pilot
సిగరెట్ కోసం ఏకంగా రైలునే ఆపేసిన లోకో పైలట్!
modi in ghana
ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. మొత్తం 24 దేశాల నుంచి..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions