Tuesday 3rd June 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘చంద్రబాబు రేవంత్ ఫడ్నవీస్.. దావోస్ లో టీంఇండియా’

‘చంద్రబాబు రేవంత్ ఫడ్నవీస్.. దావోస్ లో టీంఇండియా’

Chandrababu Revanth Fadnavis Meet’s At Davos | దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం ( World Economic Forum )లో ఇండియా నుండి పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు మరియు వివిధ కంపెనీల సీఈఓలు హాజరైన విషయం తెల్సిందే.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu ), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ), మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ( Devendra Fadnavis ) కలిశారు.

ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ డిస్కషన్ ( Round Table Discussion ) లో పాల్గొన్నారు. ఇందులో రాష్ట్రాల అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణలు, సాంకేతికత, AI, సుస్థిరత, ఉద్యోగాలు వంటి అంశాలపై మాట్లాడారు. ఇదిలా ఉండగా ముగ్గురు సీఎంలు కలిసి ఫోటోలు దిగారు.

ఈ క్రమంలో భేటీకి సంబంధించిన ఫోటోను సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. టీం ఇండియా ఎట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ( Team India At WEF ) అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రేవంత్, ఫడ్నవీస్ తో కలిసున్న ఫోటోను పంచుకున్నారు.

You may also like
pawan kalyan
‘ఆరోజు సంక్రాంతి – ‌దీపావళి కలిపి జరుపుకోండి’
og movie update
Pawan Kalyan OG సినిమాలో టాలీవుడ్ హీరో కాబోయే భార్య కీలక పాత్ర!
gaddar film awards
గద్దర్ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం..ఉత్తమ నటుడు ఎవరంటే!
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions