Sunday 8th September 2024
12:07:03 PM
Home > telugu news (Page 3)

గురుకుల విద్యార్థినికి అండగా సీఎం రేవంత్ రెడ్డి!

‌ప్రభుత్వ ఖర్చుతో నిమ్స్ లో చికిత్స కోలుకుంటున్న విద్యార్థిని కార్తీక హైదరాబాద్: గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన విద్యార్థిని కొయ్యడ కార్తీక కు సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం...
Read More

” అప్పుల్లో కాంగ్రెస్ సరికొత్త రికార్డ్: కేటీఆర్ సెటైర్లు!

KTR Satires On Congress | బీఆరెస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పై మరోసారి సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు....
Read More

KBK Group ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం!

హైదరాబాద్: రక్తహీనతకు కారణమవుతున్న తలసేమియా వ్యాధితో నిత్యం కోట్ల మంది చిన్నారులు జీవన పోరాటం చేస్తున్నారు. తరచూ రక్త మార్పిడి చేయించుకుంటూ రేపటి రక్త దాత కోసం ఎదురు చూస్తున్నారు....
Read More

చట్నీలో ఎలుక పరుగులు..రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్!

KTR Slams Congress Govt | సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లోని జేఎన్టీయూ కాలేజి హాస్టల్ లో చట్నీ పాత్రలో ఎలుక పరుగులు పెట్టడం తీవ్ర కలకలం రేగింది. ఈ...
Read More

ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పురస్కారం.. అందజేసిన పుతిన్!

Modi Russia Tour | రష్యా దేశ అత్యున్నత పురస్కారం “ఆర్డర్ ఆఫ్ సెయింట్ అండ్రూ ది అపోస్టల్ ” ను ప్రధాని మోదీ అందుకున్నారు. రష్యా పర్యటనలో భాగంగా...
Read More

పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడ!

Mudragada Padmanabham | కాపు ఉద్యమ నేత, ప్రస్తుత వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం తన పేరు మార్చుకున్నారు. ఇటీవల తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటూ దరఖాస్తు...
Read More

విశాఖ స్టీల్ ప్లాంట్, సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్!

Kishan Reddy | విశాఖ స్టీల్ ప్లాంట్, సింగరేణి ప్రైవేటీకరణ పై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఈ మేరకు ఢిల్లీలో...
Read More

రుషికొండ భవనం పై TDP vs YCP!

Rishikonda Building | విశాఖలోని రుషికొండపై గత ప్రభుత్వంలో నిర్మించిన భవనం చుట్టూ టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే రుషికొండ భవనాన్ని మాజీ మంత్రి, టీడీపీ...
Read More

‘బొకేలు, శాలువాలు వద్దు.. పుస్తకాలుతీసుకురండి’: టీడీపీ ఎమ్మెల్యే

MLA Sravani Sree | ఆంధ్ర ప్రదేశ్అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన శింగనమల ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు బండారు శ్రావణి శ్రీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను కలవడానికి వచ్చే...
Read More
Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions