Friday 18th October 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > “సొంత సామాజిక వర్గం కన్నా కాపులే నాకు అండగా ఉన్నారు”..వైసీపీ ఎంపీ సంచలనం..!

“సొంత సామాజిక వర్గం కన్నా కాపులే నాకు అండగా ఉన్నారు”..వైసీపీ ఎంపీ సంచలనం..!

Mopidevi Venkataramana| వైసీపీ ( YCP ) నేత, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ( Mopidevi venkataramana ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రేపల్లె ( Repalle ) లో నిర్వహించిన కాపులు నిర్వహించిన కార్తీక సమారాధనలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను రాజకీయంగా ఈ స్థాయిలో ఉన్నానంటే కాపులే కారణం అని స్పష్టం చేశారు.

తన సొంత సామాజిక వర్గం నూటికి 90 శాతం మద్దతు ఇవ్వకపోయినా, తాను పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో కాపులు అధికంగా ఉండే ప్రాంతాల్లో నూటికి 90 శాతం మెజారిటీ ( Majority ) ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.

అందుకె ఇక నుండి తాను మోపిదేవి వెంకటరమణ రావు గా కాకుండా వెంకటరమణ నాయుడి ( Nayudu )గా ఉంటానని పేర్కొన్నారు.

వంగవీటి మోహన రంగా ( Vangaveeti Mohan Ranga ) ఎంతో మందికి ఆదర్శమని, అందుకే త్వరలోనే రెపల్లలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తానని తెలిపారు ఈ నేత.

You may also like
నేటి నుంచి ‘పల్లె పండుగ’..సంక్రాంతి వరకు పనులు పూర్తి!
arasavalli temple
అరసవల్లిలో అద్భుత దృశ్యం.. ఆలయంలోకి సూర్య కిరణాలు!
cbn
TTS నిబంధనలు పాటించాల్సిందే.. చంద్రబాబు కీలక ట్వీట్!
Bhumana karunakar reddy
జగన్ ని అది అడిగితే పతనం ఖాయం: భూమన హెచ్చరిక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions