Wednesday 24th June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీవారికి విలువైన ఖరీదైన అందించిన తెలంగాణ ఎంపీ

శ్రీవారికి విలువైన ఖరీదైన అందించిన తెలంగాణ ఎంపీ

MP Konda Vishweshwar Offered Astalakshmi Chandravanka Gold Ornament To Tirumala | తిరుమల శ్రీవారికి ఖరీదైన కానుకను అందించారు తెలంగాణ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి.

మంగళవారం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆ తర్వాత శ్రీవారికి అష్టలక్ష్మీ చంద్రవంక కంఠి విరాళంగా అందించారు. రూ.60 లక్షలు విలువైన 535 గ్రాముల బంగారంతో ఈ అష్టలక్ష్మీ చంద్రవంక కంఠిని తయారు చేయించారు.

ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో స్వయంగా అష్టలక్ష్మీ చంద్రవంక కంఠిని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిలకు అందజేశారు. అనంతరం అదనపు ఈవో ఈ ఆభరణాన్ని అప్పగించారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions