Wednesday 4th March 2026
12:07:03 PM
Home > telugu news (Page 235)

అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప..

కొత్తూరు: నలభై ఐదు రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో అయ్యప్ప మాలలు ధరించిన అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం అదృష్టంగా భావిస్తున్నామని కొత్తూరు మండలం పెంజెర్ల గ్రామానికి...
Read More

“ఖాసీం రజ్వీ వారసుల ముందు ప్రమాణ స్వీకారం చేయను”

BJP MLAs Boycott Assembly Session | తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం ఉదయం నుండి ప్రారంభం అయ్యాయి. కాగా చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం...
Read More

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మళ్లీ మోదీ!

Modi As Most Popular Leader | ప్రధాని నరేంద్ర మోదీ పాప్యులారిటీ గురించి అందరికీ తెలిసిందే. విదేశాల్లోనూ ఆయన పర్యటనలకు భారీగా జనాలు తరలివస్తుంటారు. ప్రవాస భారతీయుల్లోనూ ఆయనకు...
Read More

ప్రభుత్వం పడిపోతుందనే భయంతోనే కాంగ్రెస్ ఇలా చేసింది: కిషన్ రెడ్డి

BJP Kishan Reddy Pressmeet | తెలంగాణ శాసనసభ సమావేశాల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. శనివారం నాడు పార్టీ తరఫున గెలిచిన...
Read More

స్నహమేరా జీవితం..స్నేహమేరా శాశ్వతం..

నందిగామ :స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అని ఓ సినిమా రచయిత పాట గుర్తుకు వస్తుంది.ఒకే మండలం, ఒకే బడిలో చదివి, రాజకీయాల్లో సైతం మిత్రుని కోసం అహర్నిశలు శ్రమించి,అధికార...
Read More

బోధన్‌ కమ్మ సంఘ రజితోత్సవవేడుకలను విజయవంతం చేయాలి

బోధన్‌: బోధన్‌ పట్టణ శివారులోని కమ్మ సంఘ భవనంలో నేడు, రేపు నిర్వహించే కమ్మ సంఘం రజితోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని బోధన్‌ కమ్మ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పళ్లెంపాటి...
Read More

నేటి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

బోధన్‌: నేటి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు బోధన్‌ బస్‌ డిపో మేనేజర్‌ శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు...
Read More

నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌జిల్లా అధ్యక్షుడిగా దుస్స లక్ష్మణ్‌

కరీంనగర్‌: నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడి గా దుస లక్ష్మన్‌ ను నియమిస్తూ నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ జాతీయ అధ్యక్షుడు డా,, పి. సంపత్‌ కుమార్‌,...
Read More

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

Revanth Takes Oath As MLA | ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం 11 గంటల నుండి ప్రారంభం అయ్యాయి. అంతకంటే...
Read More

ఇక పై ప్రభుత్వ స్కూలలో హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: టీజీవీపీ

ఆర్మూర్‌:బొర్గం పి ప్రభుత్వ జెడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాలకు సంబం దించిన హాస్టల్‌ భోజనం సరిగ్గా లేక కొంత మంది విద్యార్థులు కడుపునొప్పికి గురైన విద్యార్థులను హాస్పిటల్‌ లో తెలంగాణ విద్యార్థి పరిషత్‌...
Read More
Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions