Tuesday 3rd March 2026
12:07:03 PM
Home > kapotham news (Page 219)

సీఎం జనాల్లో ఉండటం కన్నా గొప్ప కార్యక్రమం ఏముంటుందని వ్యాఖ్య

-రేవంత్ ప్రజాదర్బార్ నిర్వహించడం గొప్ప నిర్ణయమన్న మోత్కుపల్లి-చెప్పిన విధంగానే రేవంత్ ప్రజల్లోకి వచ్చారని ప్రశంస ప్రజానాయకులు ప్రజల్లో ఉండాలని, ప్రజలతో మమేకం కావాలని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్...
Read More

ఏడుపాయల దుర్గామాత

-ఘన స్వాగతం పలికిన అధికారులు, అర్చకులు..సన్నిధిలో మైనంపల్లి కుటుంబం.. మెదక్‌ఎమ్మెల్యేగా గెలుపొందిన మైనంపల్లి రోహిత్‌ రావు గురువారం సాయంత్రం ఏడుపాయల వన దుర్గ మాతను తల్లిదండ్రులు మైనంపల్లి వాణి హనుమంతరావు,అతని...
Read More

పెనుబల్లి బ్రిడ్జిని పరిశీలించిన ఛైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు

-తాత్కాలిక పనులు చేపట్టాలి : ఛైర్‌పర్సన్‌..పాతకొత్తగూడెంలో కొత్తగూడెం మున్సిపాల్టీ పెను బల్లి పంచాయతీ పరిధిలో గల పెనుబల్లిబ్రిడ్జి తుఫా న్‌ కారణంగా కృంగిపోవడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే మున్సిపల్‌ఛైర్‌పర్సన్‌...
Read More

హామీలు అమలు చేసేంత వరకు వదిలేది లేదు. వెంటాడుతాం. పోరాడుతాం

-ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు.. ఇది చిన్న విరామం మాత్రమే.. ఆ తర్వాత రెట్టించిన వేగంతో ముందుకు వెళ్తాం-అబద్దపు ప్రచారాలతో ప్రజలు అయోమయానికి గురి చేశారు. రెండు శాతం...
Read More

‘కేసీఆర్ ఇక రిటైర్ అయితే బాగుంటుంది..’ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

-గజ్వేల్ లో తాను ప్రచారం చేస్తే కేసీఆర్ ఓడిపోయేవాడని వ్యాఖ్య-కేబినెట్ విస్తరణలో తనకూ అవకాశం వస్తుందని రాజగోపాల్ రెడ్డి ధీమా-భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లి అభినందించిన సీనియర్ నేత Komatireddy...
Read More

తెలంగాణ డీజీపీని సస్పెండ్ చేశారు..

–నిన్న రేవంత్ ను కలిసిన డీజీపీపై ఈసీ సస్పెన్షన్ వేటు-ఏపీలో చాలా మంది పోలీసు అధికారులు బరి దాటుతున్నారన్న వర్ల-అమాయకులను హింసిస్తున్నారని మండిపాటు హైదరాబాద్ :తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు...
Read More
Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions