Tuesday 3rd March 2026
12:07:03 PM
Home > kapotham news (Page 218)

గూగుల్‌ను నమ్మి నట్టేట మునిగిన డ్రైవర్.. రిజర్వాయర్‌లోకి డీసీఎం

-హుస్నాబాద్ నుంచి డీసీఎం హైదరాబాద్ వస్తుండగా నందారం వద్ద ఘటన-మ్యాప్స్‌లో పొరపాటుతో డీసీఎం కుడివైపునకు బదులు ఎడమవైపునకు మళ్లడంతో ప్రమాదం-రాత్రివేళ రోడ్డుపై నీరు నిలిచి ఉందని భావించి రిజర్వాయర్‌లోకి బండిని...
Read More

ఓ అమ్మ.. అరుదైన పోరాటం

తన బిడ్డకు వచ్చింది సాధారణ రుగ్మత కాదనీ.. లక్షల మందిలో ఒక్కరికి దాపురించే అరుదైన వ్యాధి అనీ, దానికి వైద్యమే లేదనీ తెలిసినా ఆ తల్లి వెనక్కి తగ్గలేదు. ప్రయత్నాన్ని...
Read More

అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప..

కొత్తూరు: నలభై ఐదు రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో అయ్యప్ప మాలలు ధరించిన అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం అదృష్టంగా భావిస్తున్నామని కొత్తూరు మండలం పెంజెర్ల గ్రామానికి...
Read More

బోధన్‌ కమ్మ సంఘ రజితోత్సవవేడుకలను విజయవంతం చేయాలి

బోధన్‌: బోధన్‌ పట్టణ శివారులోని కమ్మ సంఘ భవనంలో నేడు, రేపు నిర్వహించే కమ్మ సంఘం రజితోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని బోధన్‌ కమ్మ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పళ్లెంపాటి...
Read More

ఇక పై ప్రభుత్వ స్కూలలో హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: టీజీవీపీ

ఆర్మూర్‌:బొర్గం పి ప్రభుత్వ జెడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాలకు సంబం దించిన హాస్టల్‌ భోజనం సరిగ్గా లేక కొంత మంది విద్యార్థులు కడుపునొప్పికి గురైన విద్యార్థులను హాస్పిటల్‌ లో తెలంగాణ విద్యార్థి పరిషత్‌...
Read More

విద్యుత్‌శాఖ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

-అన్ని వర్గాలకు నిరంతర కరెంటు అందించాల్సిందే-తెలంగాణ విద్యుత్ సంస్థల మొత్తం అప్పు రూ. 81,516 కోట్లు-డిస్కంలు తీసుకున్న రూ. 30,406 కోట్ల రుణంపై నెలకు రూ.1000 కోట్ల వడ్డీ-వ్యవసాయానికి అందిస్తున్న...
Read More

మహారాష్ట్ర, కర్ణాటకలో ఉగ్ర కలకలం.. 15 మంది అరెస్ట్

-ఐఎస్ఐఎస్ టెర్రర్ మాడ్యుల్ కేసులో అదుపులోకి..-పేలుడు పదార్థాలను తయారేచేశారనే అనుమానాలు-రెండు రాష్ట్రాల్లో మొత్తం 41 చోట్ల కేంద్ర బలగాల సోదాలు ఐఎస్ఎస్ టెర్రర్ మాడ్యుల్ కేసుకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్...
Read More

నేటినుంచి తెలంగాణ మహిళలకు ఫ్రీ బస్‌

హైదరాబాద్‌ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్‌ రెడ్డి దీనిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో...
Read More

 ఆహారంతో మ‌ల‌బ‌ద్ధ‌కం, అజీర్తి స‌మ‌స్య‌ల‌కు చెక్‌

చ‌లికాలంలో వేడివేడిగా ఇష్ట‌మైన ఆహార ప‌దార్ధాల‌ను తీసుకోవడంతో పాటు పండ‌గ సీజ‌న్ కావ‌డంతో ప‌లు వంట‌కాల‌ను లాగిస్తుంటారు. దీంతో ఈ సీజ‌న్‌లో క‌డుపుబ్బ‌రం, వికారం, మ‌ల‌బ‌ద్ధ‌కం, అజీర్తి వంటి జీర్ణ...
Read More

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.

అమరావతి : ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. వీరిలో ఒక మహిళ , ముగ్గురు పురుషులు ఉన్నారు. వారణాసిలోని దశాంశ్వమేథ్‌ పోలీస్‌...
Read More
Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions