Monday 12th January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > తిరుమ‌ల‌లో పూర్తిస్థాయి నీటిమ‌ట్టానికి చేరిన జ‌లాశ‌యాలు

తిరుమ‌ల‌లో పూర్తిస్థాయి నీటిమ‌ట్టానికి చేరిన జ‌లాశ‌యాలు

Reservoirs in Tirumala have reached their full water level

మిజ్‌గాం తుపాను తిరుమ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. తిరుమ‌ల‌లోని జ‌లాశ‌యాలు పూర్తిస్థాయి నీటి మ‌ట్టానికి చేరుకున్నాయి. కుమార‌ధార‌, ప‌సుపుధార‌, క‌ల్యాణి జ‌లాశ‌యాలు పూర్తిగా నిండాయి.
మిజ్‌గాం తుపాను తిరుమ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. తిరుమ‌ల‌లోని జ‌లాశ‌యాలు పూర్తిస్థాయి నీటి మ‌ట్టానికి చేరుకున్నాయి. కుమార‌ధార‌, ప‌సుపుధార‌, క‌ల్యాణి జ‌లాశ‌యాలు పూర్తిగా నిండాయి. తిరుమ‌ల‌గిరుల నుంచి వ‌స్తున్న వ‌ర‌ద‌తో మ‌ల్వాడిగుండం పోటెత్తుతోంది. జ‌ల‌పాతం ఉధృతితో ప‌లు కాల‌నీలు నీట మునుగుతున్నాయి. స్కావెంజ‌ర్ కాల‌నీ, గొల్ల‌వానిగుంట‌, ఆటోన‌గ‌ర్‌లో కాల‌నీలు నీట మున‌గ‌డంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం క‌లిగింది.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions