Tuesday 11th March 2025
12:07:03 PM
Home > తాజా > మహాగణపతి శోభాయాత్ర..హుస్సేన్ సాగర్ వద్ద సీఎం రేవంత్

మహాగణపతి శోభాయాత్ర..హుస్సేన్ సాగర్ వద్ద సీఎం రేవంత్

Cm Revanth Reddy At Hussain Sagar | ఖైరతాబాద్ ( Khairatabad ) బడా గణేశుడి శోభాయాత్ర మంగళవారం ఉదయం ప్రారంభం అయ్యింది. కమిటీ సభ్యులు హారతి ఇచ్చి శోభాయాత్రను ప్రారంభించారు.

ఈ రోజు మధ్యాహ్నం వరకు మహాగణపతి నిమర్జనం జరగనుంది. ఈ నేపథ్యంలో మహాగణపతి శోభాయాత్రలో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

మరోవైపు వినాయకుడి విగ్రహాల నిమర్జన ఏర్పాట్లను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy )హుస్సేన్ సాగర్ కు చేరుకున్నారు. సీపీ సీవీ ఆనంద్ ( CV Anand ) నిమర్జన ఏర్పాట్ల గురించి సీఎంకు వివరించారు. ఖైరతాబాద్ బడా గణేష్ నిమర్జనం గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.

You may also like
రికార్డు బద్దలుకొట్టిన బాలాపూర్ లడ్డూ..ఈ సారి ఎంత ధర పలికిందంటే !
వినాయకుడి లడ్డూ దొంగలున్నారు జాగ్రత్త
వినాయక చవితి..ఏ సమయంలో విగ్రహాన్ని ప్రతిష్టించాలి..ఎప్పుడు చంద్రున్ని చూడొద్దు ?
khairatabad ganesh 2024
ఈసారి ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఎత్తు ఎంతంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions