ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ… కొనసాగుతున్న ప్రమాణస్వీకారాలు
-కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలి అసెంబ్లీ సమావేశాలు-ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఒవైసీ-అనారోగ్య కారణాలతో అసెంబ్లీకి రాని రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో... Read More
సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. డీజీపీ కీలక ఆదేశాలు!
CM Revanth Reddy | తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పొల్గొన్న ఉద్యమకారులపై నమోదైన కేసులన్నీ ఎత్తివేయాలని ప్రభుత్వం... Read More
TSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం.. రాష్ట్రం దాటితే.. ఏం చేయాలంటే!
TSRTC Free Ride For Women | నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించిన విషయం... Read More
కేసీఆర్ను చూసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావొద్దు: మాజీ మంత్రి హరీశ్ రావు
-ఆందోళన అవసరం లేదు… ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి-కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామన్న హరీశ్ రావు-కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్న మాజీ మంత్రి మాజీ... Read More
మరో మూడు నెలల్లో ఏపీలో కూడా తెలంగాణ పరిస్థితే వస్తుందన్న చంద్రబాబు
-జైల్లో మానసిక క్షోభను అనుభవించానని ఆవేదన-ఏపీలోనే ఎక్కువ మంది రైతులు అప్పులపాలు అయ్యారని వ్యాఖ్యతెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్... Read More
ఆసుపత్రిలో కేసీఆర్.. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ!
Akbaruddin Owaisi As Pro-tem Speaker | తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం నుండి మొదలుకానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే ల చేత ప్రమాణ... Read More
తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్!
ChandraBabu Comments On TS Results | చంద్రబాబు, తెలంగాణ ఎన్నికల ఫలితాలు, బీఆరెస్ ఓటమి, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన... Read More
కేసీఆర్ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కాలుజారి పడటంతో ఆయనకు గాయమైన విషయం తెలిసిందే. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. పరిశీలించిన వైద్యులు ఎడమ కాలి... Read More
సీఎం జనాల్లో ఉండటం కన్నా గొప్ప కార్యక్రమం ఏముంటుందని వ్యాఖ్య
-రేవంత్ ప్రజాదర్బార్ నిర్వహించడం గొప్ప నిర్ణయమన్న మోత్కుపల్లి-చెప్పిన విధంగానే రేవంత్ ప్రజల్లోకి వచ్చారని ప్రశంస ప్రజానాయకులు ప్రజల్లో ఉండాలని, ప్రజలతో మమేకం కావాలని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్... Read More