Thursday 8th May 2025
12:07:03 PM
Home > తాజా > తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలంగాణ సీఎస్ కీలక సూచనలు!

తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలంగాణ సీఎస్ కీలక సూచనలు!

CS Shanti Kumari

CS Shanti Kumari | తెలంగాణలో కొత్త ప్రభుత్వ కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డితోపాటు, పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టారు. గురువారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ మీటింగ్ కూడా జరిగింది.

మరోవైపు తాజా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తమ అధికారిక భవనాలు ఖాళీ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు విలువైన ప్రభుత్వ సామగ్రిని తమ వెంట తీసుకెళుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎస్ శాంతి కుమారి కీలక ఆదేశాలు చేశారు.

అనుమతి లేకుండా అధికారిక భవనాల నుంచి వస్తువులను తీసుకెళ్లొద్దని సూచించారు. ఎవరైనా ప్రభుత్వ వస్తువులను తీసుకెళితే వాటిని మళ్లీ రికవరీ చేస్తామని హెచ్చరించారు.  

You may also like
‘కుటుంబ సభ్యుల మృతి..భారత్ కు వార్నింగ్ ఇచ్చిన ఉగ్రవాది’
‘ఆపరేషన్ సింధూర్..ప్రధాని మోదీ ఫస్ట్ రియాక్షన్’
ధర్మశాల ఎయిర్పోర్ట్ క్లోజ్..’ముంబయి ఇండియన్స్’ పై ఎఫెక్ట్
‘హనుమంతుడి లంకా దహణమే మన ఆదర్శం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions