Friday 30th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > జమిలి వచ్చేస్తుంది..పార్లమెంటులో బిల్లు

జమిలి వచ్చేస్తుంది..పార్లమెంటులో బిల్లు

One Nation One Election Bill In Parliament | ‘ ఒకే దేశం-ఒకే ఎన్నిక ‘ కు సంబంధించిన బిల్లు లోక్సభ ( Loksabha ) ముందుకు వచ్చింది.

జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం లోకసభలో మంగళవారం ప్రవేశపెట్టింది. లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.

దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కేంద్రం లోకసభలో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘవాల్ ( Arjun Ram Meghwal )
ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

ప్రస్తుతం దీనిపై సభలో చర్చ జరుగుతుంది. ఈ బిల్లు కోసం బీజేపీ ( Bjp ), కాంగ్రెస్ ( Congress ) సహా మరికొన్ని పార్టీలు విప్ ను జారీ చేసిన విషయం తెల్సిందే.

You may also like
cm revant reddy completes course in usa
అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!
newly married couple photoshoot in tirumala
‘తెలియక చేశాం.. క్షమించండి’.. ఫొటోషూట్ వివాదంపై కొత్త జంట!
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions