Thursday 3rd July 2025
12:07:03 PM
Home > తాజా > ‘ఐదు సార్లు ఎమ్మెల్యేని..సీఎం ఇంటి గేటు వద్దే ఆపేస్తున్నారు’

‘ఐదు సార్లు ఎమ్మెల్యేని..సీఎం ఇంటి గేటు వద్దే ఆపేస్తున్నారు’

Gummadi Narsaiah News | తాను ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచానని, ప్రజా సమస్యలను విన్నవించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) కలవాలని భవిస్తుంటే కలవలేకపోతున్నట్లు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ మేరకు ఆయన మాట్లాడుతున్న ఒక వీడియో వైరల్ గా మారింది. తెలిసిన నేతలకు, అధికారులకు ఫోన్ చేస్తే రమ్మంటున్నారని, కానీ ముఖ్యమంత్రి నివాసం వద్దకు వెళ్ళగానే ఆపేస్తున్నారని గుమ్మడి నర్సయ్య వాపోయారు.

సీతారామ ప్రాజెక్టు, పోడు భూములు, చెక్ డ్యాములు తదితర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలని నాలుగు సార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందన్నారు.

You may also like
bombay high court
“ఐ లవ్ యూ చెప్పడం నేరం కాదు..” బాంబే హైకోర్టు!
ENG vs IND రెండో టెస్టు..స్లిప్స్ లో జైస్వాల్ ఉండడు !
‘సంపూర్ణ సహకారం అందిస్తాం..ఈటల కీలక వ్యాఖ్యలు’
‘రాగి సంకటి, చేపల పులుసు వద్దు..రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions