Friday 30th January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఐదుగురికి ఉరిశిక్ష.. చిత్తూరు కోర్టు సంచలన తీర్పు!

ఐదుగురికి ఉరిశిక్ష.. చిత్తూరు కోర్టు సంచలన తీర్పు!

chittoor court

Death Sentence for Five | ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు అదనపు జిల్లా కోర్టు (Chittoor Court) సంచలన తీర్పు వెలువరించింది. 2015 నవంబర్‌ 17న నాటి చిత్తూరు మేయర్ కఠారి అనురాధ (Kathari Anuradha), ఆమె భర్త మోహన్ (Kathari Mohan)ల హత్య ఘటన సంచలనం సృష్టించింది.

ఆ కేసులో మొదట మొత్తం 23 మందిని దోషులుగా పేర్కొన్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం మేయర్ భర్త మోహన్ మేనల్లుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ(ఏ1), గోవింద స్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్(ఏ2), జయప్రకాష్ రెడ్డి అలియాస్ జయారెడ్డి(ఏ3), మంజునాథ్ అలియాస్ మంజు(ఏ4), మునిరత్నం వెంకటేష్(ఏ5)లు ప్రధాన దోషులుగా తేలారు.

తాజాగా ఈ కేసులో న్యాయమూర్తి ఎన్. శ్రీనివాస రావు ఈ ఐదుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించారు.

You may also like
wanted bride
పెళ్లి వయసైపోతోంది.. వధువు కోసం యువకుల వినూత్న ఆలోచన!
cm revanth reddy speech
ఆ విషయంలో అడ్డంకులు పెట్టకండి.. ఏపీ సీఎంకు తెలంగాణ సీఎం విజ్ఞప్తి!
ap cm chandrababu
అది సాధిస్తే రూ. 100 కోట్లు ఇస్తాం.. సీఎం చంద్రబాబు ఆఫర్!
kandula durgesh
ఆవకాయ – అమరావతి ఉత్సవం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions