Sunday 8th September 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > BIG BREAKING: తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ

BIG BREAKING: తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ

PM Modi

BJP First List| రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తొలి జాబితాను ప్రకటించింది అధికార బీజేపీ ( BJP ). 195 మంది అభ్యర్ధిలతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది.

ప్రధాని మోదీ ( Pm Modi ) మరోసారి ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసి ( Varanasi ) నుండి పోటీ చేయనుండగా, హోం శాఖ మంత్రి అమిత్ షా ( Amit Shah ) గాంధీ నగర్ నుండి బరిలో నిలవనున్నారు.

195 మందిలో 28 మహిళలకు చోటు దక్కింది. 18 మంది ఎస్టీలకు, 27 మంది ఎస్సి, 57 మంది ఓబీసీ వర్గాలకు చెందిన వారు ఉన్నారు.

అలాగే 47 మంది యువతకు అవకాశం లభించింది. 34 మంది కేంద్ర మంత్రులకు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు చోటు దక్కింది. కాగా తెలంగాణ నుండి ఒకేసారి 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ.n

వెస్ట్ బెంగాల్ నుండి 20, మధ్యప్రదేశ్ 24, గుజరాత్ 15, రాజస్థాన్ 15, కేరళ నుండి 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ.

You may also like
సీఎం రేవంత్ సంచలన నిర్ణయం ?..ఆ సినిమాపై నిషేధం ?
husband second marriage
భర్తకి రెండో పెళ్లి చేసిన భార్య.. కారణమేంటంటే!
CM Revanth reddy
మిలియ‌న్ మార్చ్ త‌ర‌హాలో ఆ వేడుక నిర్వహిద్దాం: సీఎం రేవంత్
cm revath reddy
32 ఎకరాల్లో ఉస్మానియా హాస్పిటల్ కి కొత్త భవనం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions