Tuesday 17th March 2026
12:07:03 PM
Home > క్రీడలు > ‘ఆ క్రికెటర్లు ఏటా రూ.100 కోట్లపైనే సంపాదిస్తారు’

‘ఆ క్రికెటర్లు ఏటా రూ.100 కోట్లపైనే సంపాదిస్తారు’

Ravi Shastri Reveals Insane Amount Indian Cricketers Earn | టీం ఇండియా దిగ్గజ ఆటగాళ్లు అయిన సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ ఏటా రూ.100 కోట్లపైనే సంపాదిస్తారని వెల్లడించారు భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి.

ఈ మేరకు ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్లు మైఖెల్ వోగన్, అలిస్టర్ కుక్ లతో కలిసి ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్ లో క్రికెట్ ఓ మతం లాంటిదని ఈ సందర్భంగా శాస్త్రి పేర్కొన్నారు. సచిన్, ధోని, కోహ్లీ 15-20 యాడ్స్ లో కనిపిస్తారని దింతో ఏటా ఈ ఆటగాళ్లు రూ.100 కోట్లపైనే సంపాదిస్తారని పేర్కొన్నారు.

దింతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే సునిల్ గావస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీలు తన టాప్-5 భారత క్రికెటర్లని చెప్పారు.

టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ అధిగమించే అవకాశం ఉందన్నారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions