బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. మహాలక్ష్మి టికెట్ ఇదే!
Mahalxmi Ticket | సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం రెండు నూతన పథకాలను ప్రారంభించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం, శాసనసభ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి,... Read More
అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప..
కొత్తూరు: నలభై ఐదు రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో అయ్యప్ప మాలలు ధరించిన అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం అదృష్టంగా భావిస్తున్నామని కొత్తూరు మండలం పెంజెర్ల గ్రామానికి... Read More
“ఖాసీం రజ్వీ వారసుల ముందు ప్రమాణ స్వీకారం చేయను”
BJP MLAs Boycott Assembly Session | తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం ఉదయం నుండి ప్రారంభం అయ్యాయి. కాగా చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం... Read More
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మళ్లీ మోదీ!
Modi As Most Popular Leader | ప్రధాని నరేంద్ర మోదీ పాప్యులారిటీ గురించి అందరికీ తెలిసిందే. విదేశాల్లోనూ ఆయన పర్యటనలకు భారీగా జనాలు తరలివస్తుంటారు. ప్రవాస భారతీయుల్లోనూ ఆయనకు... Read More
ప్రభుత్వం పడిపోతుందనే భయంతోనే కాంగ్రెస్ ఇలా చేసింది: కిషన్ రెడ్డి
BJP Kishan Reddy Pressmeet | తెలంగాణ శాసనసభ సమావేశాల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. శనివారం నాడు పార్టీ తరఫున గెలిచిన... Read More
స్నహమేరా జీవితం..స్నేహమేరా శాశ్వతం..
నందిగామ :స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అని ఓ సినిమా రచయిత పాట గుర్తుకు వస్తుంది.ఒకే మండలం, ఒకే బడిలో చదివి, రాజకీయాల్లో సైతం మిత్రుని కోసం అహర్నిశలు శ్రమించి,అధికార... Read More
తెలంగాణ మంత్రులకు శాఖలివే.. ఐటీ మినిస్టర్ ఎవరంటే!
Telangana Ministers Portfolios | తెలంగాణ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణం చేసిన మంత్రులకు వివిధ శాఖలను కేటాయించింది. సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్,... Read More
బోధన్ కమ్మ సంఘ రజితోత్సవవేడుకలను విజయవంతం చేయాలి
బోధన్: బోధన్ పట్టణ శివారులోని కమ్మ సంఘ భవనంలో నేడు, రేపు నిర్వహించే కమ్మ సంఘం రజితోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని బోధన్ కమ్మ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పళ్లెంపాటి... Read More
నేటి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
బోధన్: నేటి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు బోధన్ బస్ డిపో మేనేజర్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు... Read More
నేషనల్ హ్యూమన్ రైట్స్జిల్లా అధ్యక్షుడిగా దుస్స లక్ష్మణ్
కరీంనగర్: నేషనల్ హ్యూమన్ రైట్స్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడి గా దుస లక్ష్మన్ ను నియమిస్తూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు డా,, పి. సంపత్ కుమార్,... Read More