Tuesday 29th April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > IND vs PAK మ్యాచ్ కు లోకేష్..వైసీపీ విమర్శలు

IND vs PAK మ్యాచ్ కు లోకేష్..వైసీపీ విమర్శలు

YCP Fires On Nara Lokesh | దుబాయ్ వేదికగా టీం ఇండియా పాకిస్తాన్ తో తలపడిన విషయం తెల్సిందే. ఈ మ్యాచును వీక్షించేందుకు మంత్రి లోకేశ్ దుబాయ్ వెళ్లారు.

మంత్రి నారా లోకేష్ మరియు ఎంపీ కేశినేని చిన్ని స్టేడియంలో కూర్చుని మ్యాచుని వీక్షించారు. ఈ నేపథ్యంలో వైసీపీ హాట్ కామెంట్స్ చేసింది.

‘ ఇటు రాష్ట్రంలో గ్రూప్ 2 అభ్యర్థులు అల్లాడుతుంటే అటు పప్పు నాయుడు మాత్రం దుబాయ్ లో ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. అధికారం అంటే మీకు విలాసం.. ప్రజల బాధలు అంటే మీకు సంబరం.. జనం కష్టాలు మీకు సంతోషం.. బాధ్యతలేని బర్రెగొడ్లకు అధికారం ఇస్తే పాలన ఇలాగే తగలడుతుంది.’ అంటూ జగన్ పార్టీ విరుచుకుపడింది.

You may also like
asaduddin owaisi
పాకిస్తాన్ కు అసదుద్దీన్ ఓవైసీ స్ట్రాంగ్ వార్నింగ్!
భారత్ – పాక్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన!
‘లారీతో ఢీ కొట్టి వేట కొడవళ్ళతో..ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్య’
‘పహల్గాం ఉగ్రదాడి..NIA చేతికి కీలక ఆధారం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions