Sunday 8th September 2024
12:07:03 PM
Home > తెలంగాణ > తప్పు చేస్తే ఎవ్వరినీ వదిలి పెట్టం: మంత్రి పొంగులేటి హెచ్చరిక!

తప్పు చేస్తే ఎవ్వరినీ వదిలి పెట్టం: మంత్రి పొంగులేటి హెచ్చరిక!

ponguleti srinivas reddy

Ponguleti Srinivas Reddy | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (cm revanth reddy) ఆదివారం కలెక్టర్లు, ఎస్పీ లతో సమావేశమైన విషయం తెలసిందే. ఈ మీటింగ్ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఇందిరమ్మ రాజ్యం లో ప్రజల వద్దకే పాలన ప్రజా పాలన అని చెప్పిన విధంగా ఈ సమావేశంలో అద్భుత నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి వారికి ఇచ్చిన మాట ప్రకారం.. వారి గుమ్మం వద్ద కి పాలన తీసుకెళుతున్నామని చెప్పారు. ప్రజా పాలన కార్యక్రమం కి 25 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం.

తెలంగాణలో కక్ష పూరితంగా ఏ ఒక్కరిపై చర్యలు ఉండవన్నారు. కానీ, తప్పు చేస్తే ఎంతటి వారిని అయిన వదిలి పెట్టమని హెచ్చరించారు. చిన్నచూపు చూడకుండా ప్రభుత్వ అధికారులు చిన్న గూడెం అయినా, చెంచు గూడెం అయినా వెళ్లాల్సిందేనని ఆదేశించారు.

You may also like
సీఎం రేవంత్ సంచలన నిర్ణయం ?..ఆ సినిమాపై నిషేధం ?
husband second marriage
భర్తకి రెండో పెళ్లి చేసిన భార్య.. కారణమేంటంటే!
CM Revanth reddy
మిలియ‌న్ మార్చ్ త‌ర‌హాలో ఆ వేడుక నిర్వహిద్దాం: సీఎం రేవంత్
cm revath reddy
32 ఎకరాల్లో ఉస్మానియా హాస్పిటల్ కి కొత్త భవనం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions