Saturday 31st January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ కీలక నిర్ణయం!

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ కీలక నిర్ణయం!

ttd

TTD Srivani Tickets | తిరుమల వేంకటేశుని దర్శనార్థం ఇచ్చే శ్రీవాణి టిక్కెట్లపై (Srivani Tickets) తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి టిక్కెట్ల కోటాను పెంచింది.

ప్రస్తుతం ఉన్న 1500 టిక్కెట్ల కోటాను 2వేల టికెట్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి రోజు కరెంట్ బుకింగ్ కోటా కింద తిరుమలలో 2వేల టిక్కెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 400 టిక్కెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

శ్రీవాణి టికెట్ల జారీ సమయంలో కూడా మార్పులు చేసింది టీటీడీ. ఇకపై టికెట్ పొందిన రోజు సాయంత్రమే భక్తులు వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లేలా టీటీడీ మార్పులు చేసింది. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 15 వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. నవంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనుంది.

You may also like
newly married couple photoshoot in tirumala
‘తెలియక చేశాం.. క్షమించండి’.. ఫొటోషూట్ వివాదంపై కొత్త జంట!
man hulchal in tirumala
తిరుపతిలో అపచారం.. ఆలయ గోపురంఎక్కి మందు బాబు హల్చల్!
ttd
అది అసత్య ప్రచారం.. నమొద్దు.. భక్తులకు టీటీడీ కీలక సూచన!
ttd
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions