హైదరాబాద్ లో కల్తీ కల్లు కలకలం
Kalthi Kallu in Kukatpally | హైదరాబాద్ నగరంలో కల్తీ కల్లు తాగి పదుల సంఖ్యలో అస్వస్థతకు గురి కావడం సంచలనంగా మారింది. కూకట్పల్లి లోని ఓ కల్లు కాంపౌండ్... Read More
తోడు కోసం పెళ్లి చేసుకుంటే..భర్త కాదు మోసగాడు !
Widow Cheated of ₹28 Crore by Second Husband | జీవిత చరమాంకంలో తోడుగా ఉంటాడని ఓ మహిళ ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే భర్త అని... Read More
గోడ తీస్తే 3 కి.మీ..మూస్తే 8 కి.మీ.
Hydra News | దారికి అడ్డంగా కట్టిన గోడ వేలాది ప్రజలకు గోసగా మారింది. ఆఖరుకు అది పోరాటంగా మారింది. మార్గం దొరకక వేలాది మంది అవస్థలు పడుతుంటే..మరికొందరు మాత్రం... Read More
నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న కేసీఆర్
KCR News Latest | మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత కేసీఆర్ వైద్య పరీక్షల నిమిత్తం యశోద ఆసుపత్రిలో చేరిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు పలువురు... Read More
‘రాగి సంకటి, చేపల పులుసు వద్దు..రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం’
Cm Revanth Reddy News | తమకు రాగి సంకటి, చేపల పులుసు వద్దని తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రజా... Read More
‘అంగన్వాడీ కేంద్రాల సొంత భవనాల నిర్మాణం కోసం నిధులివ్వండి’
Minister Seethakka Meets Union Minister Annapurna Devi | తెలంగాణ రాష్ట్రంలో 11 వేలకుపైగా అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, వాటి సొంత భవనాల నిర్మాణానికి కేంద్ర... Read More
పాశమైలారంలో భారీ పేలుడు..సీఎం రేవంత్, కేసీఆర్ దిగ్భ్రాంతి
Pashamylaram Reactor Blast | సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించిన విషయం తెల్సిందే. సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడంతో భారీగా మంటలు... Read More
‘ఒక్క పసుపు బోర్డును ఇన్ని సార్లు ప్రారంభించడం ఏంటి?’
KTR News Latest | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం... Read More
ఏపీ తెలంగాణ బీజేపీ అధ్యక్షులపేర్లు ఖరారు చేసిన అధిష్టానం!
Telangana BJP President Elections | ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల నియామకంపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఇరు రాష్ట్రాలకు... Read More
‘నలభై ఏళ్ల కల నిజమైంది..పసుపు బోర్డు వచ్చింది’
Union Home Minister Amit Shah inaugurate Turmeric Board headquarters in Nizamabad | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నిజామాబాద్ లో పర్యటించారు. ఈ... Read More









