ఎన్నికలు ఓడినా నిరుద్యోగు ల పక్షాన తన పోరాటం నిరంతరం కొనసాగి స్తా అన్న” బర్రెలక్క “
కొల్లాపూర్: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోలేదని, ప్రజల మనసులు గెలిచానని కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిన శిరీష (బర్రెలక్క) చెప్పారు. స్వతంత్య్ర అభ్యర్థిగా... Read More
కేసీఆర్తో భేటీకి మల్లారెడ్డి సహా ముగ్గురు దూరం, మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డి, సుధీర్ రెడ్డి
-ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్తో సమావేశం-ముగ్గురు ఎమ్మెల్యేల గైర్హాజరీపై చర్చతెలంగాణ:బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సోమవారం మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సమావేశమయ్యారు. అంతకుముందు బీఆర్ఎస్... Read More
తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని వ్యాఖ్య
-75 ఏళ్ల దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అన్న కిషన్ రెడ్డి-తెలంగాణలో ఓటు బ్యాంకు 14 శాతానికి పెరిగిందన్న కేంద్రమంత్రితెలంగాణ : కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను, కాబోయే ముఖ్యమంత్రిగా... Read More
సుమత్రా దీవిలో మౌంట్ మరాపి అగ్నిపర్వతం విస్ఫోటనం.. 11 మంది మృత్యువాత
-విగత జీవుల్లా పర్వతారోహకులు-ఆకాశంలో మూడు కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిన బూడిద ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో మౌంట్ మరాపి అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది ట్రెక్కర్లు (పర్వతారోహకులు) మృతి... Read More
తెలంగాణలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ ఐపీఎస్ ఆఫీసర్ టీ ప్రభాకర్ రావు పదవికి రాజీనామా
హైదరాబాద్: తెలంగాణలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లోగల యాంటీ నక్సల్ ఇంటెలిజెన్స్ విభాగానికి ప్రత్యేక అధికారి గా ఉన్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ టీ ప్రభాకర్ రావు తన పదవికి... Read More
బెల్లంతో చేసే పల్లీ పట్టీలో విటమిన్లు, మినరల్స్తో పాటు ఫైబర్
చలికాలంలో రోగనిరోధక వ్యవస్ధ బలహీనపడటంతో జలుబు, జ్వరం సహా వైరల్ ఇన్ఫెక్షన్ల వంటివి వెంటాడుతుంటాయి. సీజన్ మారినప్పుడు తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆరోగ్యకర ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలని పోషకాహార నిపుణులు... Read More
మూడు బంతుల్లో రెండు కీలక వికెట్లు తీసి ఔరా అనిపించాడు.
అబూదాబీలో జరుగుతున్న టీ10 లీగ్లో వెస్టిండీస్ ఆల్రౌండర్ ఆండ్రూ రస్సెల్నిప్పులు చెరిగాడు. దక్కన్ గ్లాడియేటర్స్కు ఆడుతున్న రస్సెల్ మూడు బంతుల వ్యవధిలో.అబూదాబీలో జరుగుతున్న టీ10 లీగ్లో వెస్టిండీస్ ఆల్రౌండర్ ఆండ్రూ... Read More
సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని డీఎంకే నేత
చెన్నై :తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. కరూర్ జిల్లాలో జరిగిన యువ కార్యకర్తల భేటీలో ఉదయనిధి మాట్లాడుతూ గతంలో సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. మధ్యప్రదేశ్... Read More
బండి అధ్యక్షుడిగా ఉంటే వేరేలా ఉండేది..మాజీ ఎంపీ సంచలనం..!|
Bandi Sanjay News| తెలంగాణ ( Telangana ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) మంచి మెజారిటీ తో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో... Read More
కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్
-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిన తీవ్ర తుపాను-నెల్లూరుకు 170 కి.మీ దూరంలో కేంద్రీకృతం-రేపు మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం-ఒకటిన్నర మీటరు ఎత్తున ఉప్పెన వచ్చే అవకాశం ఉందన్న... Read More










