ఓటమి భయంతో వైసీపీ నేతల దుర్మార్గం
-బాపట్ల మండలం భర్తీపూడిలో విగ్రహం కూల్చివేత-తీవ్రంగా ఖండిస్తున్నామంటూ లోకేశ్ ట్వీట్ వైసీపీ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఓటమి... Read More
2024లో టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : పవన్..
అమరావతి: 2024లో తెలుగుదేశం ` జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో... Read More
ఎపికి ఏకౖేెక విలన్ జగన్
అనంతపురం: మోసగాళ్ళు అంతా చేరి సామాజిక బస్సు యాత్ర చేస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో బలహీన వర్గాలు తీవ్రమైన... Read More
తిరుమలలో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరిన జలాశయాలు
మిజ్గాం తుపాను తిరుమలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తిరుమలలోని జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. కుమారధార, పసుపుధార, కల్యాణి జలాశయాలు పూర్తిగా నిండాయి.మిజ్గాం తుపాను తిరుమలపై తీవ్ర ప్రభావం... Read More
ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయనున్న టీడీపీ అధినేత
-సీఈసీని కలవనున్న చంద్రబాబు-ఎల్లుండి ఢిల్లీకి వెళ్తున్న చంద్రబాబు-ఈ నెల 10న ఏపీకి వస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 7న ఢిల్లీకి వెళ్లనున్నారు.... Read More
కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్
-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిన తీవ్ర తుపాను-నెల్లూరుకు 170 కి.మీ దూరంలో కేంద్రీకృతం-రేపు మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం-ఒకటిన్నర మీటరు ఎత్తున ఉప్పెన వచ్చే అవకాశం ఉందన్న... Read More






