Thursday 24th April 2025
12:07:03 PM
Home > క్రీడలు > పారిస్ ఒలింపిక్స్.. భారత్ కు మరో పతకం |

పారిస్ ఒలింపిక్స్.. భారత్ కు మరో పతకం |

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ ( Paris Olympics ) లో భారత్ కు మరో పతకం దక్కింది. భారత షూటర్ ( Shooter )స్వప్నిల్ కుశాలె ( Swapnil Kusale )సత్తా చాటాడు. 29 ఏళ్ల స్వప్నిల్ మెన్స్ 3 పొజిషన్ షూటింగ్ ( Men’s 3 Position Shooting )లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలిచాడు.

మూడు పోసిషన్లలో జరిగిన ఈ పోటీలో నిల్చొని, బోర్లా పడుకొని, మోకాళ్ళ మీద షూటింగ్ చేయాల్సి ఉంటుంది. స్వప్నిల్ గత 12 ఏళ్లుగా ఒలింపిక్స్ కు అర్హత సాధించాలని ప్రయత్నిస్తున్నాడు.

ఇదే అతనికి తొలి ఒలింపిక్స్ కాగా, మొదటి ప్రయత్నంలోనే పతకాన్ని కైవసం చేసుకున్నాడు. చైనాకు చెందిన లీ యుకున్ స్వర్ణం, ఉక్రెయిన్ షూటర్ కులిష్ రజతం గెలుచుకున్నారు.

ఈ నేపథ్యంలో స్పందించిన ప్రధాని మోదీ, స్వప్నిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారని కొనియాడారు.

You may also like
క్రీడా అవార్డులు ప్రకటించిన కేంద్రం..పారా అథ్లెట్ దీప్తికి అర్జున అవార్డు!
ఆమె ‘ఆమె’ కాదు అతడు..గోల్డ్ మెడల్ వెనక్కి తీసుకోండి
స్వదేశానికి కుస్తీ రాణి..కన్నీరు పెట్టుకున్న వినేశ్ ఫోగాట్ |
indian hockey team
కాంస్యం గెలిచిన భారత హాకీ టీం.. ఆటగాళ్లకు భారీ నజరానాలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions