Saturday 14th June 2025
12:07:03 PM
Home > తాజా > నా మాట విన్నందుకు ధన్యవాదాలు: కేఏ పాల్!

నా మాట విన్నందుకు ధన్యవాదాలు: కేఏ పాల్!

ka paul

KA Paul | తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ (KA Paul). తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ మేరకు తన మాట విని చాలా మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేసారాయన.

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ పార్టీకి అనుమతి ఇవ్వలేదని, మునుగోడు బై ఎలెక్షన్స్ సమయంలో కూడా ఇలానే చేశారని మండిపడ్డారు.

ప్రజాశాంతి పార్టీ (Prajashanti Party) ఇన్ యాక్టీవ్ అనే నెపంతో పోటీకి అవకాశం ఇవ్వలేదని, అయినా సుప్రీం కోర్టులో పోరాడడంతో ఐదు సీట్లలో ఉంగరం గుర్తు కేటాయించారని తెలిపారు.

ఈ కారణంతో తాను ఓటు వేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చినట్లు స్పష్టం చేశారు కేఏ పాల్.

You may also like
indiramma indlu
ఇందిరమ్మ ఇండ్లపై తొలి అడుగు.. ఖాతాల్లో రూ. లక్ష జమ!
dr kavvampally satyanarayana
ఎమ్మెల్యే ఆన్ వీల్స్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం!
manchu vishnu
ఫ్యాన్స్ కి సారీ చెబుతూ మంచు విష్ణు పోస్ట్..!
Ram Charan
రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions