Monday 5th May 2025
12:07:03 PM
Home > తాజా > గ్రూప్ 1 పరీక్ష..కేటీఆర్ ఇంటివద్ద భారీగా మోహరించిన పోలీసులు

గ్రూప్ 1 పరీక్ష..కేటీఆర్ ఇంటివద్ద భారీగా మోహరించిన పోలీసులు

KTR On Group 1 Exam | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ఇంటివద్ద పోలీసులు భారీగా మోహరించారు. గ్రూప్ 1 పరీక్ష సోమవారం మధ్యాహ్నం ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో గ్రూప్ పరీక్షా అభ్యర్థులతో కలిసి కేటీఆర్ ఆందోళనకు దిగే అవకాశం ఉందనే అనుమానంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అశోక్ నగర్ ( Ashok Nagar )వెళ్తారనే అనుమానంతో పోలీసులు నందినగర్ ( Nandi Nagar ) లోని కేటీఆర్ నివాసం వద్దకు చేరుకున్నారు.

ఈ క్రమంలో తాను ఏమైనా దొంగతనానికి వెళ్తున్నానా అంటూ కేటీఆర్ పోలీసులను ప్రశ్నించారు. అశోక్ నగర్ వెళ్ళాలి అనుకుంటే ముందుగానే సమాచారం ఇస్తానని కేటీఆర్ పోలీసులకు చెప్పారు. కేటీఆర్ తో పాటు మరికొంతమంది బీఆరెస్ నాయకుల ఇంటివద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు.

You may also like
‘వరుసగా ఆరు సిక్సర్లు..వైరల్ గా మారిన పరాగ్ గత ట్వీట్’
‘ఐఏఎస్, ఐపీఎస్ లపై ఆరోపణలు..నా అన్వేషణ పై పోలీస్ కేసు’
‘పదిలో ఫెయిల్..తల్లిదండ్రులు చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు’
పాక్ ఆర్మిపై విరుచుకుపడుతున్న బలోచ్ ‘డెత్ స్క్వాడ్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions