Thursday 8th May 2025
12:07:03 PM
Home > తాజా > అమెరికాలో అదానిపై కేసు..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

అమెరికాలో అదానిపై కేసు..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR On Case On Adani In USA | ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానిపై అగ్రరాజ్యం అమెరికాలో కేసు నమోదైన విషయం తెల్సిందే.

ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ‘ అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు..భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు..
అదానితో కాంగ్రెస్ – బీజేపీ అనుబంధం.. దేశానికి అవమానం..అరిష్టం

రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీ లో అదానీ వాటా ఎంతో!

ఇలాంటి మోసగాడికి.. దగాకోరుకా.. తెలంగాణలో పెట్టుబడుల అనుమతులు!
తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయండి !
మీరు అదానీ తో చేసుకున్న చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెట్టాలి!
తెలంగాణా ఆస్తులను కొల్లగొట్టే మీ కుయుక్తులలో
మీ భడే భాయ్ వాటాఎంత?
మీ అదానీ భాయ్ వాటా ఎంత?
మీ హైకమాండ్ వాటా ఎంత? ‘ అంటూ హాట్ కామెంట్స్ చేశారు.

You may also like
‘కుటుంబ సభ్యుల మృతి..భారత్ కు వార్నింగ్ ఇచ్చిన ఉగ్రవాది’
‘ఆపరేషన్ సింధూర్..ప్రధాని మోదీ ఫస్ట్ రియాక్షన్’
ధర్మశాల ఎయిర్పోర్ట్ క్లోజ్..’ముంబయి ఇండియన్స్’ పై ఎఫెక్ట్
‘హనుమంతుడి లంకా దహణమే మన ఆదర్శం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions