Monday 16th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మంచి చేసి ఓడిపోయాం.. సిగ్గుపడొద్దు: రోజా

మంచి చేసి ఓడిపోయాం.. సిగ్గుపడొద్దు: రోజా

roja selvamani

Ex Minister Roja | ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఫలితాలపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా తొలిసారి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఓటమిపై పోస్ట్ చేశారు.

” చేడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి!
కానీ.. మంచి చేసి ఓడిపోయాం!
గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం!
ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం” అని రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. నగరి అసెంబ్లీ నుండి పోటీ చేసిన రోజా టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ రెడ్డి చేతిలో 45 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions