Tuesday 17th June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మంచి చేసి ఓడిపోయాం.. సిగ్గుపడొద్దు: రోజా

మంచి చేసి ఓడిపోయాం.. సిగ్గుపడొద్దు: రోజా

roja selvamani

Ex Minister Roja | ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఫలితాలపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా తొలిసారి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఓటమిపై పోస్ట్ చేశారు.

” చేడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి!
కానీ.. మంచి చేసి ఓడిపోయాం!
గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం!
ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం” అని రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. నగరి అసెంబ్లీ నుండి పోటీ చేసిన రోజా టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ రెడ్డి చేతిలో 45 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

You may also like
car hangs mid air
Google Map ను నమ్మి ప్రయాణం.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పైకి కారు!
pawan kalyan
‘ఆరోజు సంక్రాంతి – ‌దీపావళి కలిపి జరుపుకోండి’
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions