Thursday 19th September 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > సామాన్యుడిలా వైఎస్ జగన్ విమాన ప్రయాణం.. ఫొటో వైరల్!

సామాన్యుడిలా వైఎస్ జగన్ విమాన ప్రయాణం.. ఫొటో వైరల్!

ys jagan

AP Ex CM YS Jagan | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) సామాన్యుడిలా మారారు. ఆయన సతీమణి వైఎస్ భారతితో కలిసి ఓ సాధారణ పౌరుడిలా విమానంలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గతంలో ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక విమానాల్లో ఎక్కువగా ప్రయాణించిన జగన్ ఇప్పుడు సాధారణ పౌరుడిలా విమానాల్లో ప్రయాణిస్తున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఈ ఫోటోకు సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల నంద్యాల జిల్లా పర్యటనకు మాత్రం ప్రత్యేక విమానంలో వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది.  

You may also like
Liquor Policy
మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం!
devara
‘దేవర’ రిలీజ్ వరకైనా నన్ను బతికించండి.. ఎన్టీఆర్ అభిమాని చివరి కోరిక!
children
వరద బాధితులకు స్కూలు విద్యార్థుల విరాళం!
nimmala ramanaidu
ప్రకాశం బ్యారేజీకి హాని తలపెట్టాలని వైసీపీ కుట్ర: మంత్రి నిమ్మల

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions