Monday 4th May 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా

గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా

APPSC Postponed The Group-2 Mains Exam | ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ ( Group-2 Mains ) పరీక్షను వాయిదా వేయాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ప్రభుత్వం లేఖను రాసింది.

ఈ మేరకు ఏపీపిఎస్సి ( APPSC ) సెక్రటరీకి ప్రభుత్వం లేఖను రాసింది. కాగా గ్రూప్-2 రోస్టర్ తప్పులు సరిదిద్దిన తర్వాతే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో అభ్యర్థులు చేస్తున్న విన్నపాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పరీక్షను వాయిదా వేయాలని ఏపీ పీఎస్సి కి సూచించింది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions