Saturday 7th June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > తిరుమలలో శాంతి హోమం..శ్రీవారి భక్తులు సాయంత్రం 6 గం. ఇలా చేయండి

తిరుమలలో శాంతి హోమం..శ్రీవారి భక్తులు సాయంత్రం 6 గం. ఇలా చేయండి

TTD Appealed To Devotees To Recite Kshama Mantra | తిరుమల శ్రీవారి ఆలయంలోని యాగశాలలో లడ్డూ ప్రసాదాల మరియు నైవేథ్యం యొక్క పవిత్రతను పునరుద్ధరించడానికి భక్తుల సంక్షేమం కోసం శాంతి హోమం ఆగమోక్తంగా జరిగినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

శాంతి హోమం నిర్వహించిన ఆచార్యపురుషుల సూచనల మేరకు శ్రీవారి భక్తులు సోమవారం సాయంత్రం ఆరు గంటలకు తమ ఇళ్లల్లో దీపారాధన చేసి ‘ క్షమ మంత్రం ‘ పాటించాలని పండితులు కోరారు.

ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ అంటూ మంత్రాలను జపించాలని తద్వారా శ్రీవారి దివ్యానుగ్రహాన్ని పొందాలని టీటీడీ సూచించింది.

You may also like
‘గోవులు మృతి అంటూ వ్యాఖ్యలు..టీటీడీ ప్రతిష్టను దిగజార్చే కుట్ర’
‘కాలినడకన తిరుమలకు వచ్చి.. రూ.కోటి విరాళం ఇచ్చి’
‘శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు’
‘తొక్కిసలాట ఘటన మినహా..మిగిలిన ఏర్పాట్లు బ్రహ్మాండం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions