Thursday 17th April 2025
12:07:03 PM
Home > తాజా > టెట్ నిర్వహణకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్!

టెట్ నిర్వహణకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్!

tstet

TSTET | తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌) నిర్వహణకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించాలని విద్యాశాఖ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ తో దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులకు మేలు జరుగుతుంది. ఇప్పటికే 11,062 పోస్టులతో ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ వేసిన సం గతి తెలిసిందే.

You may also like
indiramma indlu
ఇందిరమ్మ ఇండ్లపై తొలి అడుగు.. ఖాతాల్లో రూ. లక్ష జమ!
cm revath reddy
సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం!
kotha prabhakar reddy
బీఆరెస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
cm revanth reddy
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ పథకానికి గడువు పెంపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions