ప్రతిపక్ష హోదా కావాలా..అయితే జర్మనీ వెళ్ళండి
Deputy Cm Pawan Kalyan Comments On YCP | అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా డిమాండు పేరుతో వైసీపీ నేలబారు వ్యూహాలు అమలు చేస్తోందని మండిపడ్డారు డిప్యూటీ సీఎం... Read More
కోహ్లీని ఔట్ చేయాలని చూశాం..విరాట్ పై పాక్ కెప్టెన్ ప్రశంసలు
Pak Captain Mohammad Rizwan praises Virat Kohli | పాకిస్తాన్ పై రన్ మెషీన్ విరాట్ కోహ్లీ చెలరేగిపోయిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ (... Read More
సీఎం రేవంత్ ను నీరో చక్రవర్తితో పోల్చిన కేటీఆర్
KTR Fires On Cm Revanth Reddy | SLBC టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది ఆచూకీ తెలియని ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగితేలడం... Read More
‘వారి కోసమే ఆలస్యంగా బయలుదేరా..ప్రధాని క్షమాపణలు’
PM Modi explains why he arrived late for ‘Global Investors Summit 2025’ in Bhopal | మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్... Read More
అసెంబ్లీకి జగన్..ప్రతిపక్ష హోదా కోరిన వైసీపీ
YS Jagan Walkout From Assembly | ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం అయ్యాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ (... Read More
IND vs PAK మ్యాచ్ కు లోకేష్..వైసీపీ విమర్శలు
YCP Fires On Nara Lokesh | దుబాయ్ వేదికగా టీం ఇండియా పాకిస్తాన్ తో తలపడిన విషయం తెల్సిందే. ఈ మ్యాచును వీక్షించేందుకు మంత్రి లోకేశ్ దుబాయ్ వెళ్లారు.... Read More
IND vs PAK..మహా కుంభమేళాలో ప్రత్యేక పూజలు
IND Vs PAK Champions Trophy 2025 | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడుతుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ పై... Read More
గ్రూప్-2 మెయిన్స్..పెళ్లి దుస్తులతో పరీక్షకు హాజరైన నవ వధువు
Bride attends Group-2 mains exam on wedding day in Tirupati | ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఆదివారం జరిగిన విషయం తెల్సిందే. 92,250 మంది... Read More
SLBC టన్నెల్ లో ఎనమిది మంది..కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
SLBC Tunnel Collapse News | నాగర్ కర్నూల్ జిల్లా ధోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో ఎనమిది మంది చిక్కుకున్న విషయం తెల్సిందే. ఈ దుర్ఘటనలో... Read More
‘ఏపీ రైతాంగాన్ని ఎర్రబంగారం ఏడిపిస్తోంది’
Ys Sharmila Latest News | రాష్ట్ర రైతాంగాన్ని ఎర్రబంగారం ఏడిపిస్తోందని మిర్చి పంట నష్టాల ఘాటుకు రైతన్న ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.... Read More









