Monday 16th September 2024
12:07:03 PM
Home > ap

పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు: కిషన్ రెడ్డి

-జనసేనతో పొత్తు వల్ల బీజేపీకి నష్టం కలిగిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు ప్రచారం-పొత్తు లేకపోతే గ్రేటర్ లో మరో 5 స్థానాలు వచ్చుండేవని అన్నట్టు వార్తలు వైరల్-ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని...
Read More

దగాకోరు జగన్ పై అందరం కలిసి పోరాడుదామని పిలుపు

-టీచర్ ఆత్మహత్యాయత్నంపై నారా లోకేశ్ స్పందనదోచి -దాచుకున్న సొమ్ముతో జగన్ మోసపు రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడని ఫైర్ ‘ఉద్యోగులకు ఇచ్చిన మాట తప్పి, మడమ తిప్పిన జగన్ మోసపు రెడ్డి...
Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌

-ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌-శనివారం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కున్నారు.ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ శనివారం తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కున్నారు. రాత్రి...
Read More

చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు

–జనవరి 19కి వాయిదా వేసిన సుప్రీం ఢిల్లీ : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు...
Read More

మరో మూడు నెలల్లో ఏపీలో కూడా తెలంగాణ పరిస్థితే వస్తుందన్న చంద్రబాబు

-జైల్లో మానసిక క్షోభను అనుభవించానని ఆవేదన-ఏపీలోనే ఎక్కువ మంది రైతులు అప్పులపాలు అయ్యారని వ్యాఖ్యతెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్...
Read More

మిగ్‌జాం తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో 18 రైళ్లను రద్దు చేసింది

మిగ్‌జాం తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో 18 రైళ్లను రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. భారీ...
Read More

ఓటమి భయంతో వైసీపీ నేతల దుర్మార్గం

-బాపట్ల మండలం భర్తీపూడిలో విగ్రహం కూల్చివేత-తీవ్రంగా ఖండిస్తున్నామంటూ లోకేశ్ ట్వీట్ వైసీపీ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఓటమి...
Read More

2024లో టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : పవన్‌..

అమరావతి: 2024లో తెలుగుదేశం ` జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో...
Read More

ఎపికి ఏకౖేెక విలన్‌ జగన్‌

అనంతపురం: మోసగాళ్ళు అంతా చేరి సామాజిక బస్సు యాత్ర చేస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో బలహీన వర్గాలు తీవ్రమైన...
Read More

తిరుమ‌ల‌లో పూర్తిస్థాయి నీటిమ‌ట్టానికి చేరిన జ‌లాశ‌యాలు

మిజ్‌గాం తుపాను తిరుమ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. తిరుమ‌ల‌లోని జ‌లాశ‌యాలు పూర్తిస్థాయి నీటి మ‌ట్టానికి చేరుకున్నాయి. కుమార‌ధార‌, ప‌సుపుధార‌, క‌ల్యాణి జ‌లాశ‌యాలు పూర్తిగా నిండాయి.మిజ్‌గాం తుపాను తిరుమ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం...
Read More
Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions