Tuesday 22nd April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పవన్ ప్రాయశ్చిత్త దీక్ష..నాగబాబు ఏమన్నారంటే !

పవన్ ప్రాయశ్చిత్త దీక్ష..నాగబాబు ఏమన్నారంటే !

naga babu

Nagababu On Pawan’s Prayaschittha Deeksha | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్నారు. గత వైసీపీ ( YCP ) హయాంలో తిరుమల లడ్డూలో జంతుకొవ్వును వినియోగించారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో శ్రీవారి ప్రసాదం పట్ల ఘోరమైన తప్పు జరిగిందని, స్వామివారు భక్తులను క్షమించాలని కోరుతూ ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నట్లు పవన్ ప్రకటించారు.

ఈ క్రమంలో జనసేన పార్టీ ( Janasena Party ) ప్రధాన కార్యదర్శి నాగబాబు ( Nagababu ) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ జగన్ మోహన్ రెడ్డి ( Ys Jagan Mohan Reddy )మరియు ఆయన వైసిపి ప్రభుత్వం చేసిన పాపాన్ని పవన్ కళ్యాణ్ ప్రాయిశ్చిత్తం చేసి కడిగేస్తున్నాడు ‘ అని ఆయన పేర్కొన్నారు.

You may also like
‘అమెరికా పర్యటనలో ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ సంచలనం’
‘సిద్ధి వినాయక ఆలయంలో ఎలాన్ మస్క్ తల్లి ప్రత్యేక పూజలు’
‘పాడుబడ్డ ఇంట్లో ఒంటరిగా చిన్నారి..రక్షించిన హీరోయిన్ సోదరి’
‘ఆర్సీబీని ధోనీసేన ఆదర్శంగా తీసుకోవాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions