Saturday 31st January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీవారికి విలువైన ఖరీదైన అందించిన తెలంగాణ ఎంపీ

శ్రీవారికి విలువైన ఖరీదైన అందించిన తెలంగాణ ఎంపీ

MP Konda Vishweshwar Offered Astalakshmi Chandravanka Gold Ornament To Tirumala | తిరుమల శ్రీవారికి ఖరీదైన కానుకను అందించారు తెలంగాణ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి.

మంగళవారం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆ తర్వాత శ్రీవారికి అష్టలక్ష్మీ చంద్రవంక కంఠి విరాళంగా అందించారు. రూ.60 లక్షలు విలువైన 535 గ్రాముల బంగారంతో ఈ అష్టలక్ష్మీ చంద్రవంక కంఠిని తయారు చేయించారు.

ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో స్వయంగా అష్టలక్ష్మీ చంద్రవంక కంఠిని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిలకు అందజేశారు. అనంతరం అదనపు ఈవో ఈ ఆభరణాన్ని అప్పగించారు.

You may also like
social media code for govt servants
వారు సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తప్పనిసరి.. ఎక్కడంటే!
ttd
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆరోజు ఆలయం మూసివేత!
cm revant reddy completes course in usa
అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!
newly married couple photoshoot in tirumala
‘తెలియక చేశాం.. క్షమించండి’.. ఫొటోషూట్ వివాదంపై కొత్త జంట!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions