Sunday 27th April 2025
12:07:03 PM
Home > క్రీడలు > స్టార్ ప్లేయర్స్ ను వదులుకున్న ఫ్రాంచైజీలు

స్టార్ ప్లేయర్స్ ను వదులుకున్న ఫ్రాంచైజీలు

IPL 2025 Retention News | ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ( Mega Auction ) త్వరలోనే జరగనుంది. ఈ క్రమంలో రిటెన్షన్ ప్లేయర్ల ( Retained Players ) లిస్టును ఫ్రాంచైజీలు విడుదల చేసాయి. ఇందులో అత్యధిక ధర రూ.23 కోట్లకు హెన్రిచ్ క్లాస్సేన్ ( Heinrich Klaasen )ను హైదరాబాద్ రిటైన్ చేసుకుంది.

రూ.21 కోట్లకు విరాట్ కోహ్లీ ( Virat Kohli )ని బెంగళూరు అంటిపెట్టుకుంది. రూ.16.30 కోట్లకు రోహిత్ శర్మ ( Rohit Sharma )ను ముంబై రిటెన్షన్ ఆప్షన్ ద్వారా దక్కించుకుంది. కేవలం రూ.4 కోట్లకు ఎంఎస్ ధోనీ ( Ms Dhoni )ని అన్ క్యాపుడ్ ప్లేయర్ గా చెన్నై రిటైన్ చేసుకోవడం ఆసక్తిగా మారింది.

అయితే మరోవైపు స్టార్ ప్లేయర్లను పలు ఫ్రాంచైజీలు వదులుకున్నాయి. ఇందులో ముఖ్యంగా 2024లో కోల్కత్త ( Kolkata )కు ట్రోఫీని అందించిన శ్రేయస్ ఐయ్యర్ ( Shreyas Iyer ) ను కేకేఆర్ వదులుకుంది. అలాగే కేఎల్ రాహుల్ ( KL Rahul ) ను లక్నో, రిషబ్ పంత్ ( Rishab Pant ) ను ఢిల్లీ రిటైన్ చేసుకోలేదు. మాక్స్ వెల్ ( Maxwell ), సిరాజ్ ( Siraj ) లను ఆర్సీబీ వదులుకుంది.

You may also like
‘లారీతో ఢీ కొట్టి వేట కొడవళ్ళతో..ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్య’
‘పహల్గాం ఉగ్రదాడి..NIA చేతికి కీలక ఆధారం’
‘ప్రతీ భారతీయుడి రక్తం మరుగుతోంది’
‘బీఆరెస్ రజతోత్సవం..కేసీఆర్ కోసం వెండి శాలువా’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions